నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన ఘటనపై ఆదివారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బృందం సభ్యులు విచారణ చేపట్టారు . ఈ సందర్భంగా ఘటనకు గల కారణాలను అధికారుల ను�
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) నిర్వహణ అక్రమాలకు అడ్డాగా మారింది. ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి ఉద్యోగి వరకు డబ్బులు తీసుకొని నాణ్యతలేని బియ్యాన్ని సివిల్ సప్లయ్ శాఖ తీసుకుంటుందనే ఆరోపణలు వస�
కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చాక తాలు పేరుతో తరుగు తీయడం చట్టవిరుద్ధమని, అలా కోత విధించే మిల్లర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ చైర్మన్