కడుపు నొప్పి బాధతో చికిత్స కోసం దవాఖానకు వస్తే వైద్యం వికటించి బాలిక మృతి చెందిన ఘటన ఆదివారం పెబ్బేరులో చోటు చేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వీపనగండ్ల మండలం గోవర్ధనగిరి గ్రామా�
మనిషి చనిపోతే కనీసం ఇంట్లోకి రానివ్వకుండా అమానవీయంగా ప్రవర్తించిన దారుణ సంఘటన సిద్దిపేటలో చోటుచేసుకుంది. తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కొడుకు కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది.