ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో కరీంనగర్ శ్రీచైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ చూపి విజయఢంకా మోగించారని విద్యాసంస్థల చైర్మన్ ముద్దసాని రమేశ్రెడ్డి తెలిపారు. కళాశాల ప్రాంగణంలో మంగళవారం
జిల్లాలో ఆర్అండ్బీ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.