Gudivada Amarnath | విజయవాడలో వరద బీభత్సానికి ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే కారణమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. వరదల కారణంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. వీటన్నింటినీ రాజకీయ హత్యలుగానే పరిగణ
Viajayawada Rains | భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం చెరువును తలపిస్తోంది. చాలా ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ క్రమంలోనే చిట్టినగర్లో ఉన్న విజయ డెయిరీ కూడా నీట మునిగింది.