ఉజ్వల భారత్, మేకిన్ ఇండియా అంటూ నిత్యం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలకు దేశంలోని కంటోన్మెంట్ బోర్డుల దుస్థితి కనిపించడం లేదు. దీంతో ఇప్పటికే దాదాపు 54 కంటోన్మెంట్ బోర్డులు నిధుల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని దివాలా దిశగా నడిపిస్తున్నది. ద్రవ్యోల్బణం 8 ఏండ్ల గరిష్ఠానికి చేరడం, రూపాయి మారకం విలువ జీవితకాల కనిష్ఠానికి పడిపోవడంపై ఆర్థికవేత్తలు మండిపడుతున్నారు. కేంద్ర ఆర్థ