ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త కందాడై రామానుజాచార్యులు(82) ఆదివారం తుది శ్వాస విడిచారు. బీఏ లిటరేచర్ చదివి డాక్టరేట్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆయన టీటీడీ దేవస్థాన కళాశాలలో లెక్చరర్, ప్రిన్సిపాల్గా, బోర్డు మ�
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్(టీఎస్ఐడీసీ) చైర్మన్గా నియామకమైన సముద్రాల వేణుగోపాలాచారి హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల తన కార్యాలయంలో గురువారం బాధ్యతలు స్వీకరించారు.