సిగాచి పరిశ్రమ ప్రమాదంలో గల్లంతైన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాల్సిందేని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి డిమాండ్ చేశారు.
ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేద్దామని, ఈ సభతో అధికార కాంగ్రెస్ వెన్నులో వణుకు పుట్టాలని బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి వెన్నవర�