ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకట్యాతండాలో గల రెండో వార్డులో లోహిత శ్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దొంగతనాలు, గొడవలు, అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈ కెమెరాలను ఏర్పాటు చేశా
పలు జిల్లాల్లో శనివారం వర్షం కురవగా పిడుగుపాటుకు వేర్వేరు చోట్ల ఇద్దరు మృతిచెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వెంకట్యాతండాలో శనివారం సాయంత్రం రైతు బానోతు రవి (38) పత్తి చేనులో పనిచేస్తుండగా పిడుగుపడటం