ప్రజా సంక్షేమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న సన్న బియ్యాన్ని ప్రతి లబ్ధిదారుడు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సూచించారు. గురువారం ఆమె హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష న�