‘వెంకటేష్ నాకు చాలా ఇష్టమైన హీరో. ఆయన 75వ చిత్రాన్ని నిర్మించే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నా’ అన్నారు . నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకటేష్ కథానాయకుడిగా ఆయన రూపొందించిన చిత్రం ‘సైంధవ్'. �
‘చి॥ల॥సౌ’ ‘హిట్ ’ చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకుంది రుహానీ శర్మ. ప్రస్తుతం ఆమె వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘సైంధవ్' చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. శైలేష్ కొలను దర్శకత�
ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ నటిస్తున్న 75వ సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను రూపొందిస్తున్నారు. ‘హిట్' సిరీస్ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు శైలేష్. నిహారిక ఎంటర్టైన్మ�