‘చెక్ డ్యాం వద్ద ఇసుక క్వారీ ఏర్పాటు చేస్తరా..? ఇష్టం ఉన్నట్టు అనుమతులు ఇస్తరా..?’ అంటూ లింగంపల్లి, బొల్లారం గ్రామస్తులు ఆగ్రహించారు. వేములవాడ రూరల్ మండలం లింగంపల్లి వద్ద ట్రాక్టర్లను అడ్డుకొని నిరసన తె�
వేములవాడ మండలం అగ్రహారంలోని జేఎన్టీయూ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. సరైన క్యాంపస్, కనీస మౌలిక వసతులు లేక అరిగోస పడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటల తర్వాత కళాశాల �
రైతన్న ఆశలు ఆవిరవుతున్నాయి. వేములవాడ మండలంలో చెరువులు, కుంటలు అడుగంటిపోతున్నాయి. ఒకప్పుడు పుష్కలమైన జలాలతో కళకళలాడిన జలవనరులు, కాంగ్రెస్ ప్రభుత్వ తీవ్ర నిర్లక్ష్యంతో రెండు సీజన్లుగా నీరు లేక వెలవెలబో