తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆకాంక్షించారు. ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు �
మహిళా కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు.