తెలంగాణ దేవాలయాల్లో వాయిద్య కళాకారుల భర్తీలో తెలంగాణకు చెందిన వారికి కాకుండా, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారికి ప్రాధాన్యం ఇవ్వడమేంది? అని తెలంగాణ సన్నాయి కుల వాయిద్య కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వ�
తెలుగు భాషా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే, ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి సంఘం అధ్యక్షుడు అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆకాంక్షించారు. ‘నమస్తే తెలంగాణ - ముల్కనూరు �
మహిళా కార్మికుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు వారి ఆర్థిక స్థితిగతులు మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్ అన్నారు.