గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం తూకం వేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్దుర్తి మండలంలోని ఉప్పు లిం�
Childrens Died | గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలంలో పండగ పూట విషాద ఘటన జరిగింది. నీటి గుంతలో ఆడుకునేందుకు దిగి నీటమునిగి పదేళ్లలోపు ఇద్దరు చిన్నారులు మృతి చెందారు.
వెల్దుర్తి: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తున్నదని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండల పరిధిలోని కొప్పుల పల్లిలో రూ. 13 లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్�