తెలంగాణ కథకు క్రొంగొత్త వ్యాస విమర్శిని మైలురాయి డాక్టర్ వెల్దండి శ్రీధర్ రాసిన ‘కథా కచ్చీరు’. సాహిత్య ప్రక్రియలలో అత్యంత ప్రాచీనమైనది కథ. మానవ పరిణామ క్రమాన్ని వర్ణించే ఊహాత్మక పరికల్పన కూడా కథేనని �
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి దాకా ఏడు సార్లు జన గణన జరిగింది. అందులో కేవలం ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వివరాలను మాత్రమే వెల్లడించారు. బ్రిటీష్ కాలంలో 1931లో కుల గణన జరిగింది.