ద్విచక్ర వాహనాల దొంగలను చిలకలగూడ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.10లక్షల విలువ చేసే 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. చిలకలగూడ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలే�
జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న నిందితులను బోయిన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వివరాలను వెల�