Nitin Gadkari | భారత్లో ప్రతి గంటకు 53 ప్రమాదాలు జరుగుతున్నాయని.. ఇందులో 19 మరణాలు నమోదవుతున్నాయంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రోడ్డు భద్రతపై వాహనాల తయారీ కంపెనీలకు ఆయన కీలక విజ్ఞప�
నూతన సంవత్సరంలో నయా కార్లను విడుదల చేయడానికి వాహన ఉత్పత్తి సంస్థలు రెడీ అవుతున్నాయి. పాత సంవత్సరంలో అమ్మకాల్లో భారీ వృద్ధిని నమోదు చేసుకున్న సంస్థలు నయా సాల్పై గంపెడు ఆశ పెట్టుకుంటున్నాయి. దీంట్లో భాగ�