శంకరమఠం కూరగాయల మార్కెట్లో రోడ్డును ఆక్రమించుకొని వ్యాపారాలు చేస్తున్నారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మొత్తం కూరగాయల దుకాణాలను జేసీబీలను పెట్టి తొలగించారు. 80 ఏండ్ల కింద ఏర్పాటైన ఈ కూరగా
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించ తలపెట్టిన వెజ్-నాన్వెజ్ మార్కెట్ భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు.
ప్రజా ప్రతినిధులుగా చలామణి అవుతూనే, జనాల్ని పీడించుకొని తినే రాబందులు ఇంకా నేటి సమాజంలో కొనసాగుతున్నారు. కొందరి అనాగరిక పోకడల వల్ల చిన్న, చిరు వ్యాపారులు జీవనం సాగించలేకపోతున్నారు.