వినియోగదారులకు కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం, చేపలు ఒకేచోట దొరికేలా సమీకృత మార్కెట్ను కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని నిర్మించారు. గజ్వేల్లో సమీకృత మార్కెట్ను సకల హంగులతో నిర్మించి నాలుగేం�
ఇరుకు రోడ్లపైనే సంత... ఒకవైపు వాహనాల రాకపోకలు.. మరోవైపు ఇరుకుగా ఉన్న దారిపైనే కూరగాయల విక్రయాలు... దీంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలిగించేందుకు మార్కెట్ నిర్మించేందుకు నిధులు కేటాయించినప్పటికీ పనులు �