గ్రామపంచాయతీలలో పనిచేసే వర్కర్స్ అందరు ఆరోగ్యంగా ఉంటేనే వారి పనితీరు మెరుగుగా ఉండి గ్రామాలు పరిశుభ్రంగా ఉంటాయని పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య అన్నారు.
విద్యార్థినులకు పరిశుభ్రమైన భోజనాన్ని అందించాలని ఎస్టి గురుకుల విద్యాలయ సిబ్బందికి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ఎస్టీ మినీ గురుకుల విద్యా�