బాసర ట్రిపుల్ ఐటీకి చెందిన ఇద్దరు విద్యార్థులు రూ.15 లక్షల వేతనంతో ఉద్యోగాలు సాధించినట్టు వీసీ వెంకటరమణ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్ల�
ఆర్జీయూకేటీకి ఎంపికైన విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహణకు వీసీ వెంకటరమణ ఆధ్వర్యంలో మంగళవారం సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడారు. ఈ నెల 7 నుంచి 9 వరకు నిర్వహించనున్న కౌన�
ఆర్జీయూకేటీ బాసర క్యాంపస్లో గల కాన్ఫరెన్ హాల్ నందు జిల్లా అధికార గణంతో సమన్వయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆర్జీయూకేటీ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ వెంకటరమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్మల్ జిల్
బాసరలోని ఆర్జీయూకేటీ కాన్ఫరెన్స్ హాల్లో అకాడమిక్స్పై డైరెక్టర్ సతీశ్ కుమార్, వీసీ వెంకటరమణ మంగళవారం అధ్యాపకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ వెంకటరమణ మాటాలడారు.