రాష్ట్రంలోని వర్సిటీల వైస్చాన్స్లర్ల ఎంపికలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. తాము అనుకున్న వారికి వీసీ పోస్టును కట్టబెట్టేందుకు ఎంతకైనా తెగిస్తున్నది. ఆఖరుకు అత్యంత కీలకమైన
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నియామకాల్లో బీసీలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని పలు వర్సిటీల వీసీలను ఎంపిక చేసే సెర్చ్ కమిటీల నియామక ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చింది. ఇప్పుడున్న వైస్చాన్స్లర్లు మళ్లీ వీసీ పోస్టుకు దరఖాస్తు చేయడం.. వారి అధ్యక్షతనే సెర్చ్ కమిటీలో సభ్య�