తమ భూములను కొంత మంది దళారులతో కలిసి లాక్కునేందుకు సింగరేణి యజమాన్యం కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ గోలేటి గ్రామానికి చెందిన రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. గోలేటి ఓపెన్కాస్ట్ ఏర్పాటు సమయంలో నిర్వ�
ఆసిఫాబాద్ మండలం కుమ్రం భీం అడ ప్రాజెక్టు 2006లో రూ.270 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించారు. జిల్లాలోని ఆసిఫాబాద్, సిర్పూర్-టీ నియోజవర్గాల్లోని 45,500 ఎకరాలకు సాగు నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.