జానపద గాయని నేహా సింగ్ రాథోఢ్కు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పోలీసులు నోటీసు ఇచ్చారు. ప్రధాని మోదీని కించపరచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు 2025లో నమోదైన కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం కోసం ఈ చర్య తీసుకున
ప్రధాని మోదీ సొంత నియోజక వర్గంలో మహిళలపై లైంగిక వేధింపులు పెరుగుతున్నాయి. ఇటీవల వారణాసి జిల్లా డిప్యూటీ జైలర్ను జైలర్ లైంగికంగా వేధించిన ఘటన వెలుగు చూడగా, తాజాగా ఓ విద్యార్థిని (19)పై జరిగిన గ్యాంగ్ రే�