సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని వరదరాజులస్వామి ఆలయ పెండింగ్ పనులు పూర్తి చేయించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విజ్ఞప్తి చేశారు. బుధవారం బీఆర్ఎస్ మర్కూక్ మండల నాయకులు అప్పాల ప్రవీణ్, లక్కాక�
తెలంగాణ కంచిగా పేరుగాంచిన వరదరాజస్వామి దేవాలయం పూర్వ వైభవానికి నోచుకుంటున్నది. గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్ గ్రామంలోని వరద రాజస్వామి దేవాలయానికి సుమారు 450 ఏండ్ల చరిత్ర ఉంది. �