ఎన్ఐఆర్ఎఫ్ ఇంజినీరింగ్ క్యాటగిరీలో ఎస్సార్ యూనివర్సిటీకి ఆలిండియా స్థాయిలో 91వ ర్యాంకు లభించిందని ఆ యూనివర్సిటీ చాన్స్లర్ ఏ వరదారెడ్డి తెలిపారు. శనివారం ఆయన హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం అనం
వేసవి కాలంలో చేపల పెంపకంపై తగు జాగ్రత్తలు పాటిస్తేనే ఎదుగుదల సాధ్యమవుతుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మత్స్యకారులు చెరువులు, కుంటల్లో చేపలను పెంచుతున్నారు.
జిల్లాలోని ప్రాజెక్టులతో పాటు తొమ్మిది చెరువుల్లో 2022-23 సంవత్సరానికి గాను 48లక్షల రొయ్య పిల్లలను విడుదల చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా మత్స్యశాఖ అధికారి వరదారెడ్డి అన్నారు.