AP News | తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లిన ఐఏఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. టూరిజం ఎండీగా ఆమ్రపాలిని నియమించింది. అలాగే టూరిజం అథారిటీ సీఈవోగా ఆమెకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించి
IAS Officers | తెలంగాణ కేడర్ నుంచి ఏపీకి కేటాయించిన ఐఏఎస్ అధికారులకు చుక్కెదురైంది. పలువురు ఐఏఎస్ అధికారులను ఏపీకి కేటాయిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, డీవోపీటీ ఆదేశాలను సవాల్ చ�
IAS Officers | తెలంగాణ కేడర్కు చెందిన పలువురు ఐఏఎస్ అధికారులను డీవోపీటీ ఏపీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు �
Vani Prasad | వర్షపు నీరు వృథా కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. వర్షపు నీరు ఉపయోగించుకుంటే వరద ముప్పు, �
దేశవ్యాప్తంగా మార్చి 23న రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు లైట్లు ఆఫ్ చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ సూచించారు. ఆ రోజు ఎర్త్ అవర్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు పేర్కొన్న�