సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం వంగపల్లిలో చాళుక్యుల కాలం నాటి వీరగల్లు విగ్రహాన్ని గుర్తించినట్టు పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి తెలిపారు. శనివారం ఆయన వీరగల్లు విగ్రహ విశేషాలను వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని, పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చిందని ఎమ్మార్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ క�