వివిధ మత సంప్రదాయాల్లో వానప్రస్థాశ్రమం ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఆశ్రమంలో తపస్సు, గ్రంథపఠనం, ధ్యానం అనేవి ప్రధానంగా ఉంటాయి. ఇవి ఇప్పటికీ ఇంకా ఆచరిస్తున్నారా అంటే.. బాహ్యంగా కాకున్నా, అజ్ఞాతంగా కొందరు ఆచర�
ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని పిలుస్తారు. ఆనాటినుంచి నాలుగు మాసాలు విష్ణుమూర్తి యోగనిద్రలో ఉంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు.