రశీదు తప్పితే మసీదు తప్పదన్నది తెలంగాణలో నానుడి. ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే చివరికి దేవుడిపై ఒట్టేయడం గ్రామీణ ప్రాంతాల్లో పరిపాటి. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి కూడా ఇదే
నాలుగు నెలలకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత.. సర్వేలన్నీ కాంగ్రెస్ ఓడిపోతుందన్న సమాచారం.. చెప్పే మాటలు ప్రజలు నమ్మబోరని తెలిసిపాయే.. గ్యారెంటీలు కావవి, అంతా గిల్ట్ అని తేలిపాయే.. ఇక పార్టీ గట్టెక్కేది సానుభూ�
కాంగ్రెస్లో ఎంపీ టికెట్ల లొల్లి ఆసక్తికరంగా మారుతున్నది. ఎంపీగా పోటీచేసేందుకు తనకు పదవి అడ్డుకాకూడదని ఢిల్లీలో అధికార ప్రతినిధిగా ఉన్న డాక్టర్ మల్లు రవి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసేది పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డేనా? అంటే, అవుననే సమాధానం వస్తున్నది. అభ్యర్థుల ఎంపికకు పీసీసీ, ఏఐసీసీ చేస్తున్న కసరత్తు అంతా ఒట్టిదేనని