Virat Kohli | టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మ క్వారంటైన్ ముగిసింది. దీంతో కోహ్లీ తన భార్య అనుష్క శర్మ, కుమార్తె వామికాతో కలిసి బుధవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు. ఈ ఫోటోను కోహ్లీ �
ఈ ఏడాది ప్రారంభంలో అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విరుష్క జోడి ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మా వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నా�
ముంబై: ఇంగ్లండ్ టూర్ కోసం ఇండియన్ మెన్స్, వుమెన్స్ క్రికెట్ టీమ్స్ బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బయలుదేరాయి. రెండు వారాలుగా ముంబైలో ఒకే హోటల్లో ఉన్న రెండు జట్లూ ఒకే చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్
ముంబై: సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులతో నేరుగా చాట్ చేయడం, మాట్లాడటం సాధారణమైపోయింది. అలాగే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా శనివారం తన అభిమానులతో చాట్ చేశాడు. ఇంగ్లండ్
పుణె: ఇంగ్లాండ్తో మూడు వన్డేల సిరీస్ కోసం టీమ్ఇండియా పుణె చేరుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్ నుంచి ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులతో ప్రత్యేక విమానంలో పుణెలోని టీమ్ హోటల్కు చేరుకున్నారు. అహ్మదాబా�