గిరిజనుల హక్కుల సాధన కోసం జల్ జంగిల్ జమీన్ నినాదంతో నిజాం సర్కార్తో పోరాడి అసువులుబాసిన విప్లవయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవ�
ప్రపంచం ఉన్నంత వరకు ఆదికవి వాల్మీకి మహర్షి రాసిన రామాయణం, ఆయన చరిత్ర ఉంటుందని, మహోన్నత వ్యక్తి వాల్మీకి స్ఫూర్తితోనే అనేక మంది కవులు, రచయితలుగా మారారని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు.