ఆదివారం తెల్లవారుజాము.. భద్రాద్రి రామాలయ ఉత్తర ద్వారం వద్ద భక్తజన సంద్రం.. జగమేలు జగదభిరాముడి దర్శన భాగ్యం కోసం నిరీక్షణ.. మెల్లమెల్లగా తెరచుకుంటున్న ద్వారాలు.. ‘ జై శ్రీరామ.. జై జై రామ..’ అని భక్తుల జయ జయ ధ్వా
ముక్కోటి దేవతల అనుగ్రహం పొందే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు ముస్తాబయ్యాయి. శనివారం భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ నెల 23న హిమాయత్ నగర్, లిబర్టీలోని బాలాజీ భవన్, జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వరస్వామి దేవాలయాలలో ఉత్తర ద్వార స్వామి వారి దర్శనానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు టీటీడీ డిప్యూటీ ఈ
హిందూ సంప్రదాయంలోని దాదాపు అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకారం చేసుకుంటాం. ‘వైకుంఠ ఏకాదశి’ పర్వదినాన్ని సూర్యుడి నడక ఆధారంగా నిర్ణయిస్తాం. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించిన నాటి నుంచి ‘ధనుర్మాసం’ మొ�