సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామాన్ని వదలడం లేదు. గ్రామస్తులకు చిరుత భయం వెంటాడుతూనే ఉన్నది. తరుచూ చిరుతపులి (Leopard) కనిపిస్తుండడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా పులి చేలల్లో తి�
MLA Vijayudu | మండలంలోని కొంకల గ్రామం నీలకంఠేశ్వర జాతర సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి డాన్స్ పోటీలు, పుట్టింటి పట్టుచీర విజేతలకు ఎమ్మెల్యే విజయుడు బహుమతులు అందజేశారు.
TDP | టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మున్సిపాలిటీ కేంద్రమైన శాంతినగర్లో శనివారం టీడీపీ సీనియర్ నాయకులు ఉప్పల పూర్ణచంద్ర రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు.
ఆర్డీఎస్ కెనాల్కు సాగునీటిని విడుదల చేసి తమ పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ జోగుళాంబ గద్వాల జిల్లా శాంతినగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయ�
వడ్డేపల్లి: తుమ్మిల్ల లిఫ్ట్ ఏర్పాటుతో పాటుగా ఆర్డీస్ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం 13 కోట్లు మంజూరు చేసిందని, మల్లమ్మ కుంట రిజర్వాయర్ మంజూరు కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. మండల కేంద్ర�