పాత వాహనాలను కాపాడేందుకు ఈ10 పెట్రోల్ను తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ, భారత ఇథనాల్ బ్లెండింగ్ దూకుడు చర్యలపై ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి అనంత నాగేశ్వరన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మారుతున్న ఆర్థిక వ్యవస్థలో కేవలం డిగ్రీలు మాత్రమే ఉపాధికి హామీ ఇవ్వకపోవచ్చునని, సంప్రదాయ వృత్తి మార్గాలను పునః సమీక్షించుకోవాలని దేశ ముఖ్య ఆర్థిక సలహాదారు (ఈసీఏ) వి అనంత నాగేశ్వరన్ యువతకు పిలుపునిచ్చ�
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 7.8 శాతంగా నమోదైంది. గడిచిన ఐదు త్రైమాసికాల్లో ఇదే గరిష్ఠ స్థాయి. వ్యవసాయ రంగం అంచనాలకుమించి 3.7 శాతం వృద్ధిని సాధించడం వల్లనే వృద్ధిరేటు భారీగా పు
V Anantha Nageswaran | ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) వీ అనంత నాగేశ్వరన్ పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో రెండేళ్ల పొడిగించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. దాంతో నాగేశ్వర�
Union Budget 2025 | పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలో జనవరి 31న మొదలు కానున్నాయి. ఇక ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని పార్లమెంట్కు సమర్పిస్తారు. బడ్జెట్పై అందరి దృష్టి నెలకొన్నది. చ�