సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘దర్జా’. పీఎస్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సిని�
'మా' ఎన్నికల (Maa Elections) తర్వాత ప్రకాశ్రాజ్ (Prakash Raj) ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన ప్యానెల్ సభ్యులు మాట్లాడిన మాటలు ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.
బంజారాహిల్స్: ప్రముఖ సినీనటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఉత్తేజ్ సతీమణి పద్మావతి సోమవారం ఉదయం బంజారాహిల్స్లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆ�
నటుడిగా,రచయితగా ఉత్తేజ్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన భార్య ఈ రోజు క్యాన్సర్ కారణంగా కన్నుమూసారు. కొద్ది రోజులుగా బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్
తెలుగు ప్రేక్షకులకి బాగా సుపరిచితం అయిన ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, రచయిత ఉత్తేజ్ సతీమణి అయిన పద్మావతి కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఉత్తేజ్ సతీమణి బసవ�