అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) లీగ్కు వేళయైంది. చెన్నై.. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు యూటీటీ టోర్నీ జరుగనుంది. మొత్తం ఎనిమిది జట్లు 23 మ్యాచ్ల్లో తలపడన�
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) ఐదో సీజ న్ ఆగస్టులో చెన్నై వేదికగా జరుగనుంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగనున్న ఈ సీజన్లో రెండు కొత్త జట్లు జైపూర్ పేట్రియాట్స్, అహ్మదాబాద్ ఎస్జీ
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్(యూటీటీ) టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై లయన్స్ టైటిల్ పోరుకు దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చెన్నై 8-3 తేడాతో పుణేరి పల్టన్పై అలవోక విజయం సాధించింది.
అల్టిమేట్ టేబుల్ టెన్నిస్ (యూటీటీ) టోర్నీలో హోరాహోరీ పోరు జరుగుతోంది. బుధవారం ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో గోవా చాలెంజర్స్ 9-6తో యు ముంబాపై అద్భుత విజయం సాధించింది. దీంతో ఆడిన మూడు మ్యాచ్ల్లో రెండింటి