పశ్చిమాసియాలో సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రాణాలు కాపాడుకోవాలన్న తాపత్రయంలో దేశం వీడుతున్న వేలాదిమంది పౌరులు తమ పెంపుడు జంతువులను తమ వెంట తీసుకెళ్లలేక అక్కడే వదిలిపెడుతుండడంతో దుబాయ్ వీధ�
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో భారీయెత్తున ఆస్తి, ప్రాణనష్టం జరుగుతున్నది. ముఖ్యంగా యుద్ధం ప్రారంభమైన తొలిరోజు ఇరాన్లోని మినాబ్లో ఉన్న ఓ ఎలిమెంటరీ పాఠశాలపై బాంబు దాడ�
పశ్చిమాసియా యుద్ధం సోమవారం పదోరోజుకు చేరుకున్నది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య దాడులు ప్రతిదాడులు కొనసాగాయి. ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ విస్తృతస్థాయి మిలిటరీ దాడులను చేపట్టింది. టెహ్రాన్, ఇస్ఫహాన్, దక్ష�