యూరియా లేకుండా కేంద్రాలను ఎందుకు ఏర్పాటు చేశారని కాంగ్రె స్ ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్య క్తంచేశారు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి రైతువేదికలో ఏర్పాటుచేసిన యూరియా అదనపు క�
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రం ఆయన స్వగ్రామం. రుద్రంగిలోని �