రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా సమస్యపై చర్చకు ప్రభుత్వం అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ శాసనమండలి సమావేశాలను సైతం బహిష్కరించింది. ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా పదేపదే మైక్�
Farmer | తెలంగాణలో యూరియా కోసం రైతులు నానా గోస అనుభవిస్తున్నారు. బస్తా యూరియా కోసం గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తుంది. ఇకపై లైన్లలో నిలబడాల్సిన అక్కర్లేదంటూ ప్రభుత్వం యాప్ను తీసుకొచ్చింది.