అన్నదాతకు యూరియా కష్టాలు తీరడం లేదు. సుమారు నెల రోజులకు పైగా పరిగి ప్రాంతంలో యూరియా కష్టాలు మొదలయ్యాయి. పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.
సోషల్ మీడియా పోస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల తలంటింది. అయినప్పటికీ ప్రభుత్వ తీరులో ఏమాత్రం మార్పు రావడం లేదు.
రెండు నెలలుగా యూరియా కోసం అన్నదాత అరిగోస పడుతున్నడు. సమయానికి యూరియా వేయక చేతికొచ్చిన పంట కండ్లముందే వాడిపోతుంటే చూడలేక కన్నీటి పర్యంతమవుతున్నడు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి విత్తనాలు వేయగా మొలకెత