ఇటీవల పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉన్నాయని, ప్రజాస్వామ్యవాదులను అర్బన్ నక్సలైట్లుగా చిత్రీకరించేలా ఆయన మాట్లాడారని జస్టిస్ రజినీ ఆవేదన వ్యక్తం చేశారు.
PM Modi: పట్టణ నకల్స్ సంఖ్య పెరుగుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ నక్సల్స్కు రాజకీయ పార్టీలు అండగా నిలుస్తున్నాయన్నారు. నక్సలిజం తుది దశలో ఉన్నదని, గత పదేళ్లలో ప్రభావిత జిల్లాల సంఖ�
కాంగ్రెస్ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిందని, ఆ పార్టీని అర్బన్ నక్సల్స్ నడుపుతున్నారని ప్రధాని
మోదీ విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్లో మంగళవారం ఆయన పర్యటించారు.