పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని మాట తప్పిన ప్రధాని మోదీ పాలమూరుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిలదీశారు.
కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో 11వ పంచవర్ష ప్రణాళిక (2007-2012)ను ప్రవేశ పెట్టింది. దేశంలో నీటిపారుదల రంగాన్ని వేగంగా అభివృద్ధి చేసి ఉత్పత్తి పెంచాలనేది ఈ ప్రణాళిక ఉద్దేశం. దానికోసం ప్రాజెక్టు�
హైదరాబాద్ : అయిన వారికి ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో పెట్టడమే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర్రభుత్వం తీరుగా ఉంది. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలను కన్నతల్లిలా, ఇతర పార్టీలు అధికారంలో ఉన్�