కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుశ్వాహా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉన్నత న్యాయస్థానాల్లో జడ్జీల నియామకానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొలీజియం వ్యవస్థ అప్రజాస్వామికమని వ్యాఖ్యానించారు. కేంద్ర హోం మంత్రి అమిత్�
బీహార్లో మరో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా ఈ కొత్త పార్టీకి నేతృత్వం వహిస్తున్నారు. జేడీయూ అధ్యక్షుడు, బీహార్ సీఎం నితీశ్ కుమార్తో విడిపోయాక ఉపేంద్ర కొత్త పార్టీన�
జేడీ(యూ)కు దూరమైన సీనియన్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యూ)ను వీడి రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరిట కొత్త పార్టీ స్ధాపించామని కుష్వాహ వెల్ల�
Nitish Kumar | జేడీయూ సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఉంటూ తనపై రోజుకో విమర్శ చేస్తున్న కుశ్వాహపై పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన నితీశ్.. ఇవాళ నే�
Upendra Kushwaha | బీహార్ అధికార కూటమిలోని జేడీయూ పార్టీలో సీఎం నితీశ్కుమార్, సీనియర్ నేత ఉపేంద్ర కుశ్వాహ మధ్య వివాదం మరింత ముదిరింది. ఉపేంద్ర కుశ్వాహ గత కొన్ని రోజులుగా పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున