UP farmer | రూ.1.6 కోట్ల పన్ను చెల్లించాలంటూ ఒక రైతుకు (UP farmer) ఏకంగా 23 నోటీసులు అందాయి. అలాగే కార్లలో వచ్చిన ఐటీ అధికారులు ఆ రైతు ఇంటిని కూడా తనిఖీ చేశారు. దీంతో సన్నకారు రైతు షాక్ అయ్యాడు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో
లక్నో: దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండగా, బీజేపీ పాలిత రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో కరువు పరిస్థితి నెలకొన్నది. గత కొన్ని నెలలుగా వర్షాలు కురియడం లేదు. వర్షా కాలం ఆరంభమైనప్పటికీ వ