Rajya Sabha Elections: 11 సీట్ల కోసం రాజ్యసభకు ఇవాళ ఓటింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఏకగ్రీవంగా 26 మంది అభ్యర్థుల గెలుపు ఖారారైంది. బీహార్ నుంచి సీఎం నితీశ్ కుమార్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ పోటీలో ఉన్నారు.
Surat Loksabha: సూరత్ లోక్సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ముఖేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఆ స్థానం నుంచి నామినేషన్ వేసిన అభ్యర్థులు అందరూ పోటీ నుంచి తప్పుకున్నట్లు గుజరాత్ పార్టీ చీఫ్