EVM row | ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) హ్యాకింగ్పై వచ్చిన ఆరోపణలను సీనియర్ ఎన్నికల అధికారి ఖండించారు. కమ్యూనికేషన్ కోసం ఎటువంటి సదుపాయం లేని ఫూల్ప్రూఫ్ స్వతంత్ర పరికరం ఈవీఎం అని తెలిపారు. ఈవీఎం తెరిచే
Aaftab Poonawala | ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా (Aaftab Poonawala)ను రోజులో కొన్ని గంటలు ఓపెన్ జైలులో ఉంచాలని తీహార్ జైలుకు ఢిల్లీ హైకోర్టు సూచించింది.
బెంగళూర్ : అన్లాక్ ప్రక్రియలో భాగంగా సోమవారం నుంచి సినిమా థియేటర్లను యాభై శాతం సీటింగ్ సామర్ధ్యంతో తెరిచేందుకు కర్నాటక ప్రభుత్వం అనుమతించింది. ప్రేక్షకుల నుంచి స్పందన కొరవడటం, కొత్త సి
కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియకు హైకోర్టు నిర్ణయం | తెలంగాణలోని కోర్టుల్లో అన్లాక్ ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర హైకోర్టు నిర్ణయించింది. ఈ మేరకు సిబ్బంది అంతా విధులకు హాజరు
బెంగళూర్ : కొవిడ్-19 అన్ లాక్ ప్రక్రియలో భాగంగా కర్నాటకలోని 17 జిల్లాల్లో సోమవారం హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్లు, రిసార్ట్స్ తెరుచుకున్నాయి. బస్సులు, మెట్రో వంటి ప్రజా రవాణాకూ అనుమతించారు. ఐదు శాతం లోపు పాజి
నేటి నుంచి పూర్తిస్థాయిలో ఉత్పత్తులు ముడిసరుకు రవాణా పునఃప్రారంభం వలస కార్మికుల తిరుగు ప్రయాణం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నెలన్నర తర్వాత పరిశ్రమలు మళ్లీ పూర్తిస్థాయిలో తెరుచుకుం ట�
న్యూఢిల్లీ : రాష్ర్టాలు లాక్డౌన్ ఆంక్షలు సడలిస్తుండటంతో మార్కెట్లు, ఇతర ప్రాంతాల్లో రద్దీ నెల కొంటున్నదని, ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటించట్లేదని కేంద్రం ఆందో ళన వ్యక్తం చేసింది. క్షేత్రస్థాయి పరిస్థ�
హైదరాబాద్: తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేసినందున హైదరాబాద్ మెట్రో రైళ్ల వేళల్లో మార్పులు చేశారు. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7గంటల నుంచి రాత్రి 10 గంటల వ�
హైదరాబాద్: జూన్ 19 వరకు అమల్లోవున్న లాక్డౌన్ను రేపటినుంచి(జూన్ 20 నుంచి) సంపూర్ణంగా ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, కరోనా ప�
న్యూఢిల్లీ : గత కొద్ది వారాలుగా ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు దిగివస్తున్నాయి. దేశ రాజధానిలో కరోనా పాజిటివిటీ రేటు ఒక శాతం దిగువకు పడిపోయింది. రోజువారీ తాజా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుమఖం పట్ట