యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ (వీసీ)ల నియామకంలో ముఖ్యమంత్రి పాత్రను సవాల్ చేస్తూ కేరళ గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంగళవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏపీజే అబ్దుల్ కలామ్ టెక్నాలజికల్ యూనివర్సి�
మహాత్మా గాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్గా ప్రొఫెసర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ను ప్రభుత్వం నియమించింది. కాకతీయ యూనివర్సిటీ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్లో ప్రొఫెసర్గా పని చేసిన ఆయన 2016 జూలై 2 నుం�
తెలంగాణ యూనివర్సిటీకి త్వరలోనే కొత్త వైస్ చాన్సలర్ వచ్చే నియమితులయ్యే అవకాశమున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వీసీల నియామకం కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ అక్టోబర్ 4వ తేదీన భే
యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ నియామకాల్లో బీసీలకు 50 శాతం పోస్టులు ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షే మ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.