సకల జీవజాలానికి నీరే ఆధారం. సౌర కుటుంబంలో నీళ్లు ఉన్నట్టు గుర్తించిన ఏకైక గ్రహం భూమి మాత్రమే. అయితే, భూమి మీద నీరు ఏర్పడటానికి గల కారణమేంటన్న అంశంపై ఏండ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.
‘ఏంట్రా వయసు పెరిగేకొద్దీ యంగ్గా మారుతున్నావు’... ‘ఏరా నిండా పాతికేళ్లు కూడా ఉండవు నీకు.. నాకంటే ముందే ముసలోడివి అయ్యేటట్టు ఉన్నావే’ ఇలాంటి వ్యాఖ్యలు ఎక్కడో ఒకచోట వింటునే ఉంటాం. కొందరు రోజులు గడిచేకొద్ద�
బీజేపీ ప్రభుత్వ హయాంలో వేధింపుల పర్వం న్యాయ కోవిదులను చేరింది. భారత న్యాయవ్యవస్థను కాపాడే బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు కూడా కమలదళం నుంచి ట్రోలింగ్స్ తప్పడం లేద�