దేశంలో వాయు కాలుష్యం 2022లో 19.3 శాతం తగ్గింది. ఆ ఏడాది ప్రపంచంలో బంగ్లాదేశ్ తర్వాత భారత్లోనే వాయు కాలుష్యం అధికంగా తగ్గిందని, దీంతో భారతీయుల సగటు ఆయుర్దాయం ఏడాదిపాటు పెరిగిందని షికాగో యూనివర్సిటీలోని ఎనర�
వాయు కాలుష్యం( Air pollution ) ఉసురు తీస్తోంది. ముఖ్యంగా ఇండియాలోని 40 శాతం మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం బారిన ఎక్కువగా పడుతున్నట్లు అమెరికా రీసెర్చ్ గ్రూప్ వెల్లడించింది.