ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఎన్నికైన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్, రేణుకా సింగ్ సరుతల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
Union Minister Prahlad Singh Patel: వందల సంఖ్యలో జనం.. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్కు వ్యతిరేకంగా ర్యాలీ తీశారు. మధ్యప్రదేశ్లోని దామోహ్ జిల్లాలో ప్రజలు ఆందోళన చేపట్టారు. ఓ దళితుడి ఆత్మహత్య కేసుకు సంబంధించ
రాయ్పూర్, మే 31: దేశంలో జనాభా నియంత్రణకు త్వరలోనే చట్టాన్ని తీసుకురాబోతున్నట్టు కేంద్రమంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్�